Chandrababu: జగన్‌ సభ పెడితే.. జనం పారిపోతున్నారు: చంద్రబాబు

సీఎం జగన్‌ సభ పెడితే జనం పారిపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. తమది విజన్‌.. జగన్‌ది పాయిజన్‌ అని ఎద్దేవా చేశారు.  

Published : 29 Mar 2024 16:04 IST

సీఎం జగన్‌ సభ పెడితే జనం పారిపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. తమది విజన్‌.. జగన్‌ది పాయిజన్‌ అని ఎద్దేవా చేశారు.  

Tags :

మరిన్ని