Chandrababu: వైకాపా ఐదేళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది: చంద్రబాబు

జూన్ 4న అమరావతి రక్షణ, జగనాసుర వధ రెండూ జరుగుతాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొండలో జరిగిన  బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ప్రజావేదికను తిరిగి నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 13 Apr 2024 20:46 IST

జూన్ 4న అమరావతి రక్షణ, జగనాసుర వధ రెండూ జరుగుతాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొండలో జరిగిన  బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ప్రజావేదికను తిరిగి నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు