Chandrababu: పులివెందులలో గొడ్డలి చూపించి బెదిరించి ఓట్లడుగుతారా?: చంద్రబాబు

పులివెందులలో వైకాపా నేతలు.. గొడ్డలి చూపించి  బెదిరించి ఓట్లు అడుగుతారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. 

Published : 23 Apr 2024 21:15 IST

పులివెందులలో వైకాపా నేతలు.. గొడ్డలి చూపించి  బెదిరించి ఓట్లు అడుగుతారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆమదాలవలసలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు. 

Tags :

మరిన్ని