chandrababu: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.

Updated : 22 Apr 2024 16:26 IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. శ్రీశైలం ఆలయంలో సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆనంతరం వారికి పండితులు వేదాశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

Tags :

మరిన్ని