Chandrababu: ఎన్నికల కార్యాచరణపై ప్రభావశీల వ్యక్తులకు చంద్రబాబు దిశానిర్దేశం

ఐదేళ్ల పాలనలో జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని  తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 22 Apr 2024 10:02 IST

ఐదేళ్ల పాలనలో జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని  తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్ని వర్గాల వారు నష్టపోయారని ఆక్షేపించారు. వైకాపా అరాచకాలను ప్రజలకు వివరించాలని ప్రభావశీల వ్యక్తులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు