TDP: ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్ల నిర్మాణం.. రెండూ మోసపూరితమే!: కనకమేడల

ఏపీలో పక్కా గృహ నిర్మాణ పథకం.. పక్కా స్కాంగా మారిందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని.. 25 శాతం కూడా జగన్‌ అమలు చేయలేదని విమర్శించారు. ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్ల నిర్మాణం.. రెండూ మోసపూరితమేనన్నారు. 

Updated : 23 Feb 2024 14:06 IST

ఏపీలో పక్కా గృహ నిర్మాణ పథకం.. పక్కా స్కాంగా మారిందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని.. 25 శాతం కూడా జగన్‌ అమలు చేయలేదని విమర్శించారు. ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్ల నిర్మాణం.. రెండూ మోసపూరితమేనన్నారు. 

Tags :

మరిన్ని