Chandrababu: జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు: చంద్రబాబు
జగన్ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవటంతో పాటు.. ప్రజాసంక్షేమం కోసమే భాజపాతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కోసమే ఎన్డీఏతో కలిసి నడుస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
Published : 30 Mar 2024 09:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!