Chandrababu: జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు: చంద్రబాబు

జగన్‌ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవటంతో పాటు.. ప్రజాసంక్షేమం కోసమే భాజపాతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కోసమే ఎన్డీఏతో కలిసి నడుస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.  

Published : 30 Mar 2024 09:47 IST

జగన్‌ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవటంతో పాటు.. ప్రజాసంక్షేమం కోసమే భాజపాతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కోసమే ఎన్డీఏతో కలిసి నడుస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.  

Tags :

మరిన్ని