Atchannaidu: రాయి దాడి ఘటన.. జగన్ ఎన్నికల డ్రామానే: అచ్చెన్నాయుడు

ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందని తెలిసే జగన్ కొత్త నాటకానికి తెరతీశారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విజయవాడ ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందేనని ఆయన ఆరోపించారు. వివేకా హత్య, కోడి కత్తి తరహాలో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Published : 14 Apr 2024 16:00 IST

ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందని తెలిసే జగన్ కొత్త నాటకానికి తెరతీశారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విజయవాడ ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందేనని ఆయన ఆరోపించారు. వివేకా హత్య, కోడి కత్తి తరహాలో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Tags :

మరిన్ని