Atchennaidu: నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం: అచ్చెన్నాయడు

సీఎం జగన్ అనుచరగణం ఇతర సామాజిక వర్గాల నేతలపై దాడి చేయిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు మండిపడ్డారు. ఆదాయం వచ్చే శాఖల్లో తమ సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించుకున్నారని ధ్వజమెత్తారు. ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో తన బంధువులను నియమించుకోవడమే సీఎం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి... నాసిరకం పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అచ్చెన్న ఆరోపించారు.

Published : 28 Nov 2023 18:44 IST

సీఎం జగన్ అనుచరగణం ఇతర సామాజిక వర్గాల నేతలపై దాడి చేయిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు మండిపడ్డారు. ఆదాయం వచ్చే శాఖల్లో తమ సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించుకున్నారని ధ్వజమెత్తారు. ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో తన బంధువులను నియమించుకోవడమే సీఎం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి... నాసిరకం పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అచ్చెన్న ఆరోపించారు.

Tags :

మరిన్ని