Harish Rao: తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్‌ ప్రజలను మోసగిస్తోంది: హరీశ్ రావు

కాంగ్రెస్ మాటలు నీటిమూటలేనని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను హస్తం మోసగిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన.. గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ఆడబిడ్డలను మరిచిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని, రాష్ట్ర అభివృద్ధి భారాసతోనే సాధ్యమని హరీశ్ ఉద్ఘాటించారు.

Published : 12 Apr 2024 16:20 IST

కాంగ్రెస్ మాటలు నీటిమూటలేనని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను హస్తం మోసగిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన.. గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ఆడబిడ్డలను మరిచిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని, రాష్ట్ర అభివృద్ధి భారాసతోనే సాధ్యమని హరీశ్ ఉద్ఘాటించారు.

Tags :

మరిన్ని