KTR: రైతుల రుణమాఫీ చేసి కాంగ్రెస్‌ ఓట్లు అడగాలి: కేటీఆర్

ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి.. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఓటు అడగాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. అమలుకు సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో భారాసను గెలిపించాలని ప్రజలను కోరారు.

Published : 12 Apr 2024 19:11 IST

ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి.. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఓటు అడగాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. అమలుకు సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో భారాసను గెలిపించాలని ప్రజలను కోరారు.

Tags :

మరిన్ని