AP News: ఏపీలో ఎన్నికల హడావుడి.. ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న నేతలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడంతో ఏపీ వ్యాప్తంగా ప్రచారం జోరందుకుంది. అనేక ప్రాంతాల్లో నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
Published : 28 Mar 2024 12:30 IST
Tags :