Godavari Districts: నీట మునిగిన పంటలు.. ఆందోళనలో రైతులు

ఉభయగోదావరి జిల్లాలో ధాన్యం రాశులు నీటిలో నానుతున్నాయి. కూలీలను పెట్టుకొని మునిగిన పంటను రైతులు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ధాన్యం తడిచి రంగు మారుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లోని ధాన్యాన్ని కొనేనాథుడే లేడని వాపోతున్నారు.

Published : 07 Dec 2023 12:39 IST

ఉభయగోదావరి జిల్లాలో ధాన్యం రాశులు నీటిలో నానుతున్నాయి. కూలీలను పెట్టుకొని మునిగిన పంటను రైతులు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ధాన్యం తడిచి రంగు మారుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లోని ధాన్యాన్ని కొనేనాథుడే లేడని వాపోతున్నారు.

Tags :

మరిన్ని