Godavari Districts: నీట మునిగిన పంటలు.. ఆందోళనలో రైతులు
ఉభయగోదావరి జిల్లాలో ధాన్యం రాశులు నీటిలో నానుతున్నాయి. కూలీలను పెట్టుకొని మునిగిన పంటను రైతులు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ధాన్యం తడిచి రంగు మారుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లోని ధాన్యాన్ని కొనేనాథుడే లేడని వాపోతున్నారు.
Published : 07 Dec 2023 12:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!