AP News: పశ్చిమగోదావరి జిల్లాలో పడకేసిన అభివృద్ది పనులు
పదులు కాదు, వందలు కాదు, ఏకంగా వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.. ఇంకేముంది జిల్లా రూపరేఖలే మారిపోతాయని ప్రజలంతా ఆశించారు. స్వయంగా సీఎం జగనే శంకుస్థాపన చేయడంతో పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతాయని అంతా భావించారు. తీరా ఐదేళ్ల పదవి కాలాన్నంతా ఊకదంపుడు ఉపన్యాసాలతో పబ్బం గడిపేశారు. పనుల్లో కదలికైనా వచ్చిందా అంటే.. ఒక్క అడుగు ముందుకు పడని దుస్థితి.
Published : 16 Apr 2024 12:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!