AP News: జీడిపల్లి-పేరూరు నీటి పథకానికి జగన్ పాతర
తెలుగుదేశం హయాంలో పరుగులు పెట్టిన జీడిపల్లి- పేరూరు అనుసంధాన ప్రాజెక్ట్ ప్రస్తుతం పడకేసింది. అంతకన్నా మిన్నగా నిర్మించి 8 మండలాల్లో 75 వేల ఎకరాలకు నీరిస్తామని ఊదరగొట్టిన సీఎం జగన్ శంకుస్థాపనలతోనే సరిపెట్టారు. ఐదేళ్లవుతున్నా తట్ట మట్టి ఎత్తలేదు సరికదా కనీసం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండానే ఇప్పుడు మరోసారి బస్సుయాత్ర పేరిట ఓట్లు అడగడానికి వస్తున్న సీఎం జగన్పై రైతులు మండిపడుతున్నారు.
Published : 30 Mar 2024 12:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
-
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్