AP News: జీడిపల్లి-పేరూరు నీటి పథకానికి జగన్ పాతర
తెలుగుదేశం హయాంలో పరుగులు పెట్టిన జీడిపల్లి- పేరూరు అనుసంధాన ప్రాజెక్ట్ ప్రస్తుతం పడకేసింది. అంతకన్నా మిన్నగా నిర్మించి 8 మండలాల్లో 75 వేల ఎకరాలకు నీరిస్తామని ఊదరగొట్టిన సీఎం జగన్ శంకుస్థాపనలతోనే సరిపెట్టారు. ఐదేళ్లవుతున్నా తట్ట మట్టి ఎత్తలేదు సరికదా కనీసం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండానే ఇప్పుడు మరోసారి బస్సుయాత్ర పేరిట ఓట్లు అడగడానికి వస్తున్న సీఎం జగన్పై రైతులు మండిపడుతున్నారు.
Published : 30 Mar 2024 12:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు