Devineni: సీఎస్ జవహర్ రెడ్డి ఉంటే కౌంటింగ్ సక్రమంగా జరగదు: దేవినేని ఉమా

జూన్ 4న కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని రాష్ట్రమంతా కోరుకుంటుంటే.. వైకాపా నేతలు అందుకు విరుద్ధంగా ఉన్నారని తెలుగుదేశం నేత దేవినేని ఉమా ధ్వజమెత్తారు.

Published : 28 May 2024 20:00 IST

జూన్ 4న కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని రాష్ట్రమంతా కోరుకుంటుంటే.. వైకాపా నేతలు అందుకు విరుద్ధంగా ఉన్నారని తెలుగుదేశం నేత దేవినేని ఉమా ధ్వజమెత్తారు. 4వ తేదీ సాయంత్రం పెట్టాల్సిన మీడియా సమావేశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజే పెట్టారని ఎద్దేవా చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి ఉంటే కౌంటింగ్ సక్రమంగా జరగదని తక్షణమే సీఎస్ తొలిగించాలన్నారు. సీఈసీ అధికారుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరిపించాలని కోరారు.

Tags :

మరిన్ని