Balakrishna: రైతులకు ఉనికి లేకుండా చేస్తున్న వైకాపా ప్రభుత్వం: బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఆరోపించారు. జగన్ ఏలుబడిలో రైతులు ఉనికి కోల్పోయారని అన్నారు. తాడేపల్లిగూడెంలో తెదేపా- జనసేన ఉమ్మడి సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Published : 28 Feb 2024 20:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్