AP News: తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం.. తరలివచ్చిన జనసందోహం

తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహించిన తెలుగు జన విజయకేతనం ‘జెండా’ సభ పేరుకు తగ్గట్టే జనజాతరను తలపించింది. రెండు పార్టీలూ సీట్ల సర్దుబాటు ప్రకటించిన తర్వాత కలిసి నిర్వహించిన తొలి సభ ఇది. సభా ప్రాంగణం అంతటా తెదేపా, జనసేన జెండాలు చేబూనిన యువత, మహిళలు సభ జరుగుతున్నంత సేపూ వాటిని రెపరెపలాడిస్తూనే ఉన్నారు. రెండు పార్టీల జెండాలు చేబూని, యుద్ధానికి సిద్ధమంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనం చేసిన జయజయ ధ్వానాలు రెండు పార్టీల్లో సమరోత్సాహం నింపాయి.

Published : 29 Feb 2024 09:27 IST

తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహించిన తెలుగు జన విజయకేతనం ‘జెండా’ సభ పేరుకు తగ్గట్టే జనజాతరను తలపించింది. రెండు పార్టీలూ సీట్ల సర్దుబాటు ప్రకటించిన తర్వాత కలిసి నిర్వహించిన తొలి సభ ఇది. సభా ప్రాంగణం అంతటా తెదేపా, జనసేన జెండాలు చేబూనిన యువత, మహిళలు సభ జరుగుతున్నంత సేపూ వాటిని రెపరెపలాడిస్తూనే ఉన్నారు. రెండు పార్టీల జెండాలు చేబూని, యుద్ధానికి సిద్ధమంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనం చేసిన జయజయ ధ్వానాలు రెండు పార్టీల్లో సమరోత్సాహం నింపాయి.

Tags :

మరిన్ని