Harish Rao: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆర్గానిక్‌‌ పరిశ్రమలో ప్రమాదం: హరీశ్‌రావు

సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్‌‌ పరిశ్రమలో జరిగిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులను భారాస (BRS) నేత హరీశ్‌రావు (Harishrao) పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Published : 04 Apr 2024 12:47 IST

సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్‌‌ పరిశ్రమలో జరిగిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులను భారాస (BRS) నేత హరీశ్‌రావు (Harishrao) పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

మరిన్ని