Harish Rao: రైతులకు భరోసా కల్పించే తీరిక సీఎం, మంత్రులకు లేదు: హరీశ్‌రావు

రైతుల సమస్యలు పరిష్కరించి వెంటనే నీటిని విడుదల చేయాలని.. సిద్దిపేట కలెక్టర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు తగ్గి.. అన్నదాతలకు కన్నీళ్లు పెరిగాయని విమర్శించారు.  

Updated : 02 Apr 2024 15:33 IST

రైతుల సమస్యలు పరిష్కరించి వెంటనే నీటిని విడుదల చేయాలని.. సిద్దిపేట కలెక్టర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు తగ్గి.. అన్నదాతలకు కన్నీళ్లు పెరిగాయని విమర్శించారు.  

Tags :

మరిన్ని