Anam: తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం.. భూమన రాజీనామా చేయాలి: ఆనం

తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగినట్లు ప్రభుత్వ అధికారులే తేల్చారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. రూ.10వేల నుంచి రూ.20వేలు ఉండే వ్యవసాయ భూమిని రూ.లక్ష నుంచి రూ.2లక్షలు కమర్షియల్‌గా మార్చి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

Published : 06 Apr 2024 13:46 IST

తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగినట్లు ప్రభుత్వ అధికారులే తేల్చారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. రూ.10వేల నుంచి రూ.20వేలు ఉండే వ్యవసాయ భూమిని రూ.లక్ష నుంచి రూ.2లక్షలు కమర్షియల్‌గా మార్చి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

Tags :

మరిన్ని