India Navy: డ్రోన్ దాడులకు చెక్.. యుద్ధనౌకలతో భారత నౌకాదళం గస్తీ!
అరేబియా సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిన నేపథ్యంలో.. భారత నౌకాదళం నిఘా పెంచింది. శనివారం భారత్కు వస్తున్న ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగడంతో అప్రమత్తమైంది. దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు.. యుద్ధ నౌకలను మోహరిస్తోంది. మూడు యుద్ధ నౌకలతో అరేబియా సముద్రంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తోంది.
Updated : 15 Feb 2024 16:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్