India Navy: డ్రోన్‌ దాడులకు చెక్‌.. యుద్ధనౌకలతో భారత నౌకాదళం గస్తీ!

అరేబియా సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిన నేపథ్యంలో.. భారత నౌకాదళం నిఘా పెంచింది. శనివారం భారత్‌కు వస్తున్న ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగడంతో అప్రమత్తమైంది. దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు.. యుద్ధ నౌకలను మోహరిస్తోంది. మూడు యుద్ధ నౌకలతో అరేబియా సముద్రంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తోంది.

Updated : 15 Feb 2024 16:44 IST

అరేబియా సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిన నేపథ్యంలో.. భారత నౌకాదళం నిఘా పెంచింది. శనివారం భారత్‌కు వస్తున్న ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగడంతో అప్రమత్తమైంది. దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు.. యుద్ధ నౌకలను మోహరిస్తోంది. మూడు యుద్ధ నౌకలతో అరేబియా సముద్రంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తోంది.

Tags :

మరిన్ని