Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా చెన్నైలో తెలుగు ప్రజల ఆందోళన
చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా చెన్నైలో తెలుగు ప్రజలు, ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏపీలో ఇప్పటికీ రాజధాని లేదని, మూడు రాజధానుల పేరుతో ఏపీని నాశనం చేశారని వారు ధ్వజమెత్తారు. ఏపీలో అవకాశాలు లేకే పక్క రాష్ట్రాలకు వచ్చి ఉద్యోగం చేస్తున్నామన్నారు. చంద్రబాబు విడుదల అయ్యేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
Published : 19 Sep 2023 12:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్