IT Raids: ఒడిశాలో ఐటీ సోదాలు.. రూ.300 కోట్లు సీజ్
ఒడిశాలో రూ.300 కోట్లకు పైగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. మద్యం తయారీ కంపెనీలు, పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణలతో బుధవారం సోదాలు నిర్వహించిన అధికారులు.. భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బీరువాల్లో దాచి ఉంచిన వేలాది నోట్ల కట్టలను లెక్కించలేక యంత్రాలు సైతం మొరాయించాయి.
Updated : 07 Dec 2023 20:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు