Nara Bhuvaneswari: జగన్‌ పాలనలో ఏపీని అంధకారం చేశారు: నారా భువనేశ్వరి

విభజన తర్వాత చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తే.. జగన్ హయాంలో గంజాయి, కల్తీ మద్యంతో అంధకారంలోకి తీసుకెళ్లారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. 

Updated : 28 Mar 2024 19:22 IST

విభజన తర్వాత చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తే.. జగన్ హయాంలో గంజాయి, కల్తీ మద్యంతో అంధకారంలోకి తీసుకెళ్లారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు