JC: సీనియర్ల తోకలు కట్ చేయాలి.. 60% సీట్లు వారికే ఇవ్వాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి
ఏపీలో వచ్చే ఎన్నికల్లో 60 శాతం మంది అభ్యర్థులను మార్చి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (jc prabhakar reddy) పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో యువగళం పాదయాత్ర (Yuvagalam)లో పాల్గొని లోకేశ్ (Nara Lokesh)కు జేసీ అభినందనలు తెలిపారు. రానున్నది కచ్చితంగా తెదేపా ప్రభుత్వమేనని.. అయితే, సీనియర్ల తోకలు కట్ చేసి 60 శాతం సీట్లు యువతకే ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Published : 29 Mar 2023 20:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం