KA Paul: లక్షల ఎకరాల దోపిడీ చేయడానికి ఏపీ సర్కారు పథకం!: కేఏ పాల్
ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) డిమాండ్ చేశారు. లక్షల ఎకరాల దోపిడీ కోసమే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో.. న్యాయవాదులు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారికి కేఏ పాల్ మద్దతు తెలిపారు.
Published : 23 Dec 2023 18:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని