KA Paul: కేసీఆర్‌ను పరామర్శించిన కేఏ పాల్

రాజకీయాలకు అతీతంగా నాయకులు అందరూ వచ్చి కేసీఆర్‌ (KCR)ను పరామర్శించడం శుభపరిణామమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పాల్ పరామర్శించారు. కేసీఆర్ తర్వగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ప్రార్థించానన్నారు. వైద్యులు కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.

Updated : 12 Dec 2023 15:38 IST

రాజకీయాలకు అతీతంగా నాయకులు అందరూ వచ్చి కేసీఆర్‌ (KCR)ను పరామర్శించడం శుభపరిణామమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పాల్ పరామర్శించారు. కేసీఆర్ తర్వగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ప్రార్థించానన్నారు. వైద్యులు కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు