KA Paul: కేసీఆర్ను పరామర్శించిన కేఏ పాల్
రాజకీయాలకు అతీతంగా నాయకులు అందరూ వచ్చి కేసీఆర్ (KCR)ను పరామర్శించడం శుభపరిణామమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను పాల్ పరామర్శించారు. కేసీఆర్ తర్వగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ప్రార్థించానన్నారు. వైద్యులు కేసీఆర్కు మెరుగైన వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.
Updated : 12 Dec 2023 15:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ- సుకుమార్ కాంబో.. అప్డేట్ ఇచ్చిన నిర్మాత
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి