Kadiyam Kavya: వరంగల్ బరిలో నుంచి తప్పుకున్న భారాస అభ్యర్థి కడియం కావ్య

సార్వత్రిక ఎన్నికల వేళ భారాసకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడగా ఇప్పుడు వరంగల్ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి వైదొలిగారు. భారాసపై వస్తున్న అవినీతి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దిగజారిందని, ఓరుగల్లు నేతల మధ్య కూడా సమన్వయం లేదని కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆమె ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్  భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ నుంచి టిక్కెట్ ఖరారు కావడంతోనే భారాసకు షాక్  ఇచ్చారు. 

Updated : 29 Mar 2024 11:02 IST

సార్వత్రిక ఎన్నికల వేళ భారాసకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడగా ఇప్పుడు వరంగల్ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి వైదొలిగారు. భారాసపై వస్తున్న అవినీతి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దిగజారిందని, ఓరుగల్లు నేతల మధ్య కూడా సమన్వయం లేదని కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆమె ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్  భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ నుంచి టిక్కెట్ ఖరారు కావడంతోనే భారాసకు షాక్  ఇచ్చారు. 

Tags :

మరిన్ని