Kadiyam Srihari: చాలా మంది భారాసను వీడినా.. అందరికీ నేనే టార్గెట్‌: కడియం శ్రీహరి

చాలా మంది నేతలు భారాసను (BRS) వీడినా పార్టీ నేతలు తననే ఎక్కువగా టార్గెట్‌ చేసి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓటమి సిగ్గుచేటు అని కడియం విమర్శించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి భారాసకు చీడపురుగులా మారారని ఆరోపించారు.

Published : 02 Apr 2024 15:57 IST

చాలా మంది నేతలు భారాసను (BRS) వీడినా పార్టీ నేతలు తననే ఎక్కువగా టార్గెట్‌ చేసి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓటమి సిగ్గుచేటు అని కడియం విమర్శించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి భారాసకు చీడపురుగులా మారారని ఆరోపించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు