Kadiyam Srihari: చాలా మంది భారాసను వీడినా.. అందరికీ నేనే టార్గెట్: కడియం శ్రీహరి
చాలా మంది నేతలు భారాసను (BRS) వీడినా పార్టీ నేతలు తననే ఎక్కువగా టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓటమి సిగ్గుచేటు అని కడియం విమర్శించారు. పల్లా రాజేశ్వర్రెడ్డి భారాసకు చీడపురుగులా మారారని ఆరోపించారు.
Published : 02 Apr 2024 15:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?