Chandrababu arrest: ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది: కన్నా లక్ష్మీనారాయణ
స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ వైకాపా ప్రభుత్వం చంద్రబాబు (Chandrababu) మీద పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) అన్నారు. 2021లో ఎఫ్ఐఆర్ లో కూడా చంద్రబాబు పేరు లేదని... ఇప్పుడు రిమాండ్ రిపోర్టులో మళ్లీ చంద్రబాబు పేరు చేర్చారని మండిపడ్డారు. కేవలం ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించడం సీఎం జగన్ నైజమని ధ్వజమెత్తారు. ప్రజా కోర్టులో వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఎద్దేవా చేశారు.
Published : 10 Sep 2023 12:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా