KCR: నేటి నుంచి కేసీఆర్‌ బస్సుయాత్ర

బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని భారాస అధినేత కేసీఆర్‌ నేటి నుంచి ఉద్ధృతం చేయనున్నారు.

Updated : 24 Apr 2024 13:08 IST

బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని భారాస అధినేత కేసీఆర్‌ నేటి నుంచి ఉద్ధృతం చేయనున్నారు. ఇవాళ మిర్యాలగూడలో ప్రారంభమై గులాబీ దళపతి యాత్ర.వచ్చే నెల పదో తేదీన సిద్దిపేటతో ముగియనుంది. ఈ యాత్ర ద్వారా ఉదయం పూట 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించి రైతు సమస్యల మీద క్షేత్రస్థాయిలో కర్షకుల కష్టనష్టాలు తెలుసుకోనున్నారు. సాయంత్రం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రసంగించనున్నారు. 

Tags :

మరిన్ని