TDP: రైతుల్ని ఎమ్మెల్యే కొడాలి నాని పట్టించుకోవట్లేదు: తెదేపా నేతలు

కృష్ణా జిల్లా గుడివాడలో పంట నష్టపోయిన రైతుల్ని ఇప్పటివరకు మాజీ మంత్రి కొడాలి నాని పట్టించుకోలేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని తెదేపా నేత వర్ల కుమార్ రాజా డిమాండ్  చేశారు.

Published : 08 Dec 2023 19:09 IST

కృష్ణా జిల్లా గుడివాడలో పంట నష్టపోయిన రైతుల్ని ఇప్పటివరకు మాజీ మంత్రి కొడాలి నాని పట్టించుకోలేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని తెదేపా నేత వర్ల కుమార్ రాజా డిమాండ్  చేశారు.

Tags :

మరిన్ని