KTR: మూడు పిల్లర్లు కుంగితే.. కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయినట్టా?: కేటీఆర్‌

ఆకలి కేకల తెలంగాణ.. కాళేశ్వరం వల్ల అన్నపూర్ణగా మారిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వమే కుట్రలు చేస్తోందని ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మార్చి 1 నుంచి మేడిగడ్డకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ మాత్రమే కాదన్నారు. 

Updated : 27 Feb 2024 15:19 IST

ఆకలి కేకల తెలంగాణ.. కాళేశ్వరం వల్ల అన్నపూర్ణగా మారిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వమే కుట్రలు చేస్తోందని ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మార్చి 1 నుంచి మేడిగడ్డకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ మాత్రమే కాదన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు