KTR: ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు: కేటీఆర్‌

ఫోన్‌ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Published : 03 Apr 2024 15:51 IST

ఫోన్‌ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

మరిన్ని