KTR: పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి: కేటీఆర్
హైదరాబాద్లో ప్రస్తుతం జోరుగా ట్యాంకర్ల దందా నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కష్టాలు రావడం కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరతని విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ‘పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి’ అని ఎద్దేవా అన్నారు.
Published : 03 Apr 2024 13:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య