KTR: అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: కేటీఆర్‌

చేవెళ్లలో ఓడిపోతానని రేవంత్ రెడ్డికి ముందే అర్ధమయిందని అందుకే ఇంఛార్జి నుంచి తప్పుకొన్నాడని భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. వికారాబాద్‌లో భారాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

Published : 03 Apr 2024 17:49 IST

చేవెళ్లలో ఓడిపోతానని రేవంత్ రెడ్డికి ముందే అర్ధమయిందని అందుకే ఇంఛార్జి నుంచి తప్పుకొన్నాడని భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. వికారాబాద్‌లో భారాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు