KTR: బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ఇప్పటివరకు అమలు చేయలేదు: కేటీఆర్‌

బీసీల విషయంలో కాంగ్రెస్ మాటలకే పరిమితమైందని.. డిక్లరేషన్‌ను ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయలేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఫులే ఆశయాలను చేతల్లో చూపిన వ్యక్తి కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు.

Updated : 11 Apr 2024 15:41 IST

బీసీల విషయంలో కాంగ్రెస్ మాటలకే పరిమితమైందని.. డిక్లరేషన్‌ను ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయలేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఫులే ఆశయాలను చేతల్లో చూపిన వ్యక్తి కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని