Chandrababu: వైకాపా ఐదేళ్ల పాలనలో చంద్రబాబుపై అనేక రాళ్ల దాడులు
విశాఖ జిల్లా గాజువాక ప్రచార సభలో తెదేపా అధినేత చంద్రబాబుపై ఆగంతుకులు రాళ్లు విసిరారు. ఐదేళ్లలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్లదాడి జరగడం ఇదే తొలిసారి కాదు. జనంలోకి వెళ్లిన పలు సందర్భాల్లో వైకాపా ప్రేరేపిత దుండగులు రాళ్లు, కర్రలతో విరుచుకుపడిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అన్నిసార్లూ ఘటనల వెనుక వైకాపా నాయకులే ఉన్నారని స్పష్టమవుతున్నా సీఎం జగన్ ఒక్కసారీ ఖండించలేదు.
Published : 15 Apr 2024 12:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!