భారాస నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: మర్రి రాజశేఖర్ రెడ్డి
భారాస కార్పొరేటర్లు, నాయకులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajashekar Reddy) ఆరోపించారు. ఆన్లైన్ను ఉపయోగించి కొందరు దుండగులు స్పూఫ్ కాల్స్ చేస్తూ కుటుంబాలను నాశనం చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. దీనిపై మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లో రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరలో దుండగులపై చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Published : 08 Dec 2023 19:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ