Komatireddy: కాంగ్రెస్ను టచ్ చేస్తే.. భారాస పునాదులు పెకిలిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkatreddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ను టచ్ చేస్తే భారాస పునాదులు పెకిలిస్తామని హెచ్చరించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారాసకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు.
Published : 17 Apr 2024 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు