Siddipet: రహదారి నిర్మాణ పనులకు వ్యతిరేకంగా నిరసన
సిద్దిపేట-హుస్నాబాద్ మధ్య చేపడుతున్న నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులకు వ్యతిరేకంగా రంగధాంపల్లి, మిట్టపల్లి వాసులు.. రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రెండు గ్రామాల మధ్య నుంచి చేపడుతున్న రహదారి వల్ల తమ భూములను కోల్పోవాల్సి వస్తుందని వాపోయారు. 150 ఫీట్ల రోడ్డు కాకుండా.. 100 ఫీట్ల రోడ్డు మాత్రమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
Updated : 29 Dec 2023 13:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM