Siddipet: రహదారి నిర్మాణ పనులకు వ్యతిరేకంగా నిరసన
సిద్దిపేట-హుస్నాబాద్ మధ్య చేపడుతున్న నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులకు వ్యతిరేకంగా రంగధాంపల్లి, మిట్టపల్లి వాసులు.. రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రెండు గ్రామాల మధ్య నుంచి చేపడుతున్న రహదారి వల్ల తమ భూములను కోల్పోవాల్సి వస్తుందని వాపోయారు. 150 ఫీట్ల రోడ్డు కాకుండా.. 100 ఫీట్ల రోడ్డు మాత్రమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
Updated : 29 Dec 2023 13:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎండ తీవ్రతకు 4 బస్సులు దగ్ధం
-
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం.. తమిళనాట రాజకీయాల్లో తీవ్ర చర్చ
-
అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-
చంద్రబాబు రాకపోయినా వచ్చినట్లు తప్పుడు కథనం.. తెదేపా ఫిర్యాదు