Vasanth Krishna Prasad: తెదేపాలో చేరుతున్నా!: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
చంద్రబాబు సమక్షంలో రెండు రోజుల్లో తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కార్యకర్తలందరినీ తీసుకుని చంద్రబాబు వద్దకెళ్తానన్నారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని వసంత కృష్ణప్రసాద్ చెప్పారు. అధిష్ఠానం సమక్షంలో దేవినేనితో అన్నీ మాట్లాడుకుంటామన్నారు.
Updated : 26 Feb 2024 14:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం