Raghurama: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘురామకృష్ణరాజు

జూన్‌ 4 వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు 25-40 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఎంపీ, ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు.

Published : 17 May 2024 12:55 IST

జూన్‌ 4 వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు 25-40 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఎంపీ, ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు