Balakrishna: ఎన్నికల ప్రచారంలో దరువేసిన బాలకృష్ణ.. తెదేపా శ్రేణుల్లో జోష్‌

ఎన్నికల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డప్పు కొట్టి తెదేపా కార్యకర్తల్లో జోష్‌ నింపారు. 

Updated : 23 Apr 2024 13:43 IST

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలంలో మంగళవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో డప్పుతో దరువేసి తెలుగుదేశం శ్రేణుల్లో జోష్‌ నింపారు. ప్రచారంలో తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే దళితులకు రెండు ఎకరాల భూమిని అందిస్తామన్నారు.

Tags :

మరిన్ని