Nandamuri Vasundhara: కూలీలతో కలిసి పొలంలో పైరు కోసిన బాలకృష్ణ సతీమణి వసుంధర
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని బాలకృష్ణను మూడోసారి గెలిపించాలని కోరారు. వెంకటాపురం గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో రాగి చేను కోస్తున్న కూలీలను చూసి వసుంధర అక్కడికి వెళ్లారు. కూలీలతో కలిసి రాగి చేను కోశారు.
Published : 15 Apr 2024 16:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!