Nandamuri Vasundhara: కూలీలతో కలిసి పొలంలో పైరు కోసిన బాలకృష్ణ సతీమణి వసుంధర

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఓటర్లను కలుసుకొని బాలకృష్ణను మూడోసారి గెలిపించాలని కోరారు. వెంకటాపురం గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో రాగి చేను కోస్తున్న కూలీలను చూసి వసుంధర అక్కడికి వెళ్లారు. కూలీలతో కలిసి రాగి చేను కోశారు. 

Published : 15 Apr 2024 16:36 IST

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఓటర్లను కలుసుకొని బాలకృష్ణను మూడోసారి గెలిపించాలని కోరారు. వెంకటాపురం గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో రాగి చేను కోస్తున్న కూలీలను చూసి వసుంధర అక్కడికి వెళ్లారు. కూలీలతో కలిసి రాగి చేను కోశారు. 

Tags :

మరిన్ని