Chandrababu: నా కార్యకర్తలను కాపాడుకోవడానికి నిద్ర లేని రాత్రులు గడిపా: చంద్రబాబు

తెదేపా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఐదేళ్లపాటు తాను నిద్ర లేని రాత్రులు గడిపానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. పలాసలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాను తలచుకుంటే వైకాపా నేతలు రోడ్డు మీద తిరిగేవారా? అని ప్రశ్నించారు. 

Published : 15 Apr 2024 20:17 IST

తెదేపా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఐదేళ్లపాటు తాను నిద్ర లేని రాత్రులు గడిపానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. పలాసలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాను తలచుకుంటే వైకాపా నేతలు రోడ్డు మీద తిరిగేవారా? అని ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని