Nara Lokesh: వైకాపాకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది: లోకేశ్

ఏ తప్పు చేయని చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెడితే.. వేలాది కోట్లు లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ పెట్టాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) నిలదీశారు. రాజోలు నియోజకవర్గం తాటిపాక సెంటర్‌లో నిర్వహించిన యువగళం బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. తెలుగుదేశం, జనసేన శ్రేణుల నినాదాలతో సభ దద్దరిల్లింది. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న లోకేశ్.. అధికారంలోకి వచ్చాక అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

Updated : 27 Nov 2023 15:17 IST

ఏ తప్పు చేయని చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెడితే.. వేలాది కోట్లు లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ పెట్టాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) నిలదీశారు. రాజోలు నియోజకవర్గం తాటిపాక సెంటర్‌లో నిర్వహించిన యువగళం బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. తెలుగుదేశం, జనసేన శ్రేణుల నినాదాలతో సభ దద్దరిల్లింది. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న లోకేశ్.. అధికారంలోకి వచ్చాక అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

Tags :

మరిన్ని